కార్పొరేషన్ మేయర్ గడపగడపకు ప్రచారం

85చూసినవారు
కార్పొరేషన్ మేయర్ గడపగడపకు ప్రచారం
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ లో శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ, బిమిడి కాలనీ లలో లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా సోమవారం గడపగడప ప్రచారంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి పాల్గోని హస్తం గుర్తుకు ఓటు వేసి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్