కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం

66చూసినవారు
పార్లమెంటు ఎన్నికల ప్రచార నేపథ్యంలో బుధవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో రంజిత్ రెడ్డి సతీమణి సీతా రంజిత్ రెడ్డి డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపల్ భవాని వెంకట్ రెడ్డి వైస్ చైర్మన్ మహిళా ప్రెసిడెంట్ సమతా ప్రకాష్, పీసీసీ నెంబర్ శివగల యాదయ్య ఉపాధ్యక్షులు ఆవుల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్