నర్సాబాయి కుంట ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు

51చూసినవారు
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు భాగంగా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్పల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్ నర్సాబాయి కుంట ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. బతుకమ్మను రకరకాల పూలతో తయారుచేసి బతుకమ్మ పాటలతో ఆటలు ఆడారు. ఆడ బిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగే బతుకమ్మ సంబరాలన్నారు. అనంతరం కోనేరులో నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్