సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ

61చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకొని భేటీ అయినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, తదితరులు ఉన్నారు. రాజకీయ భవిష్యత్తు కార్యచరణ పై చర్చించినట్లు తెలియజేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్