రాజేంద్రనగర్ లో దొంగల బీభత్సం

7888చూసినవారు
రాజేంద్రనగర్ లో దొంగల బీభత్సం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఓ ఇంట్లోకి చోరబడి అందిన వరకు దోచుకుని బీభత్సాన్ని సృష్టించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గట్టిగా కేకలు వేస్తూ పట్టుకునే ప్రయత్నం చేసిన బాలికను తోసేసి పరుగులు తీసినట్లు తెలిపారు. బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు అపహరించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్