బీఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సంచలన వ్యాఖ్యలు

79చూసినవారు
బీఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సంచలన వ్యాఖ్యలు
రైతుల పంటలు ఎండిపోవడానికి కారణం గతబీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పార్లమెంట్ స్థాయి ఎన్నికల సన్నాహకసమావేవంలో ఆమె పాల్గొన్నారు. రైతుల పంటలు పండుతున్నాయంటే కారణం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టుతోనే అన్నారు. అన్ని వర్గాల ప్రజలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్