రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గురువారం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆ అల్లా ఆశీర్వాదాలు నియోజకవర్గ ప్రజానీకం పై ఉండాలని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.