రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట గ్రామ మాజీ సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి తండ్రి తలసాని అనంత రెడ్డి ఆదివారం సాయంత్రం కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు షాద్ నగర్ రోడ్లో గల మామిడి తోటలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. తలసాని అనంత రెడ్డి మృతి పట్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.