పచ్చని పొలాల్లో చిచ్చు రేపుతున్న పరిశ్రమలు

83చూసినవారు
పరిశ్రమల నుండి వెలువడే విష వాయువులతో పచ్చని పొలాల్లో చిచ్చు రేపుతున్నాయని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని అంతిరెడ్డి గూడ పరిధిలోని పంట పొలాలకు సమీపంలో వాయు కాలుష్య పరిశ్రమలు ఉన్నాయి. వాటి నుండి వెలువడే విషవాయువులతో పాడి ఆవులు అనారోగ్యాలకు గురవుతున్నాయని ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆవేదన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్