శివ మారుతీ దేవాలయం నూతన కమిటీ ఎన్నిక

57చూసినవారు
శివ మారుతీ దేవాలయం నూతన కమిటీ ఎన్నిక
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణము శివ మారుతి దేవాలయంలో శ్రీశ్రీశ్రీ గిరీషన్ నాయర్ గురుస్వామి సమక్షంలో బుధవారం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది, అధ్యక్షునిగా లష్కర్ ఆంజనేయులు, ఉపాధ్యక్షునిగా బొబ్బిలి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి సహాయ కార్యదర్శి ప్రవీణ్ , కోశాధికారి దాస కృషయ్య తదితరులు ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, బండారి రమేష్, లింగం, మల్లిఖార్జునప్పా, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్