సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దొంగల బీభత్సం

4954చూసినవారు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు ఇళ్లల్లో చోరీకి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. దాదాపు 2 తులాల బంగారం, పట్టుచీరలు, 40వేల నగదు దొంగతనం అయినట్టు సమాచారం. స్థానిక పోలీస్ సిబ్బంది వారు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్