ఫ్రీ బస్ స్కీమ్ వల్ల రెవెన్యూ పెరిగింది: CM రేవంత్

65చూసినవారు
ఫ్రీ బస్ స్కీమ్ వల్ల రెవెన్యూ పెరిగింది: CM రేవంత్
తమ ప్రజా పాలనలో ఆర్టీసీలాభాల్లో నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల రాష్ట్ర రెవెన్యూ పెరిగిందని చెప్పారు. రాష్ట్రానికి రూ.7లక్షల కోట్ల అప్పు ఉందని, దీనిపై వడ్డీ తగ్గించగలిగితే సర్కారుకు ఏటా రూ.1000 కోట్లు ఆదా అవుతాయన్నారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ లో సీఎం వివరించారు. అనంతరం కాంగ్రెస్ నేత KC వేణుగోపాల్ తో సీఎం సమావేశయ్యారు. ఇందులో TPCC చీఫ్ అభ్యర్థిపై చర్చించే ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్