రూ. 20 లక్షల కోట్లకు చేరిన మొదటి భారత కంపెనీగా రిలయన్స్

67చూసినవారు
రూ. 20 లక్షల కోట్లకు చేరిన మొదటి భారత కంపెనీగా రిలయన్స్
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సమ్మేళనం సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ విలువ ప్రకారం రూ. 20 లక్షల కోట్ల మార్కును దాటిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు కంపెనీ షేరు ధర 14 శాతం ర్యాలీ చేయడంతో రిలయన్స్ ఈ మైలురాయిని చేరుకుంది. దీంతో భారత్ లోని రూ. 20 లక్షల కోట్లకు చేరిన మొట్టమొదటి భారత కంపెనీగా రిలయన్స్ రికార్డు సాధించింది.

సంబంధిత పోస్ట్