పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని గురిద్దామని సిఐటి జిల్లా కోశాధికారి రాజయ్య అన్నారు. సంగారెడ్డి లోని సుందరయ్య భవన్ లో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. సమావేశంలో నాయకులు యాదగిరి, సంగమేశ్వర్, సువర్ణ పాల్గొన్నారు.