ఏడుపాయల దుర్గాభవాని క్షేత్రంలో ప్రత్యేక పూజలు

80చూసినవారు
ఏడుపాయల దుర్గాభవాని క్షేత్రంలో ప్రత్యేక పూజలు
ఏడుపాయల దుర్గాభవాని క్షేత్రంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను అర్చకులు జరిపించారు. అమ్మవారికి మహా పూజ మంగళ నీరాజన కార్యక్రమాలను చేశారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్