సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల నూతన ఎంపీడీవోగా సత్తయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో = ఎంపిడిఓగా విధులు నిర్వహించిన ఎంపిడిఓ ముజఫరోద్దీన్ నిజామాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వికారాబాద్ జిల్లా నుంచి సత్తయ్య ఇక్కడికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.