పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

557చూసినవారు
పటాన్ చెరు మండలం పాటీ ఎక్స్ రోడ్డులోని గార్డెన్ లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి శ్యామ్ గౌడ్ హాజరై మాట్లాడారు. నీలం మధును ఎంపీగా గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్