ఎంపీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

187చూసినవారు
ఎంపీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
సంగారెడ్డి జిల్లా జిన్నారం ఎంపీపీ కార్యాలయంలో శనివారం 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ సుమతీ, ఎంపీఓ రాజ్ కుమార్ లతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యుడు గోకర్ శ్రీధర్ గౌడ్, కార్యాలయ సిబ్బంది రాములు, నాయకులు పుట్టి భాస్కర్, స్వామి, పల్నాటి భాస్కర్ గ్రామస్తులు పాల్గొన్నారు.