రైతు సత్యాగ్రహం దీక్షలో పాల్గొన్న జిన్నారం బిజెపి నాయకులు

76చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల బిజెపి శ్రేణులు శుక్రవారం జిల్లా కేంద్రంలో రైతు సత్యాగ్రహం దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండల బిజెపి అధ్యక్షుడు కొత్త కాపు జగన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రతాప్ రెడ్డి, రాజిరెడ్డి, నర్సింగరావు, పల్నాటి శ్రీనివాస్, రమేష్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్