ఈటెల రాజేందర్ సమక్షంలో బిజెపిలో చేరికలు

60చూసినవారు
ఈటెల రాజేందర్ సమక్షంలో బిజెపిలో చేరికలు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు బుధవారం బిజెపి రాష్ట్ర నాయకులు ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ వారికి కాషాయ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్