తెల్లాపూర్ లో ఐటీ ఉద్యోగుల సభ్యత్వ నమోదు

79చూసినవారు
తెల్లాపూర్ లో ఐటీ ఉద్యోగుల సభ్యత్వ నమోదు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో శుక్రవారం మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని ఐటీ ఉద్యోగులు బిజెపి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఐటీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్