ఉక్కపొతతో విలవిల

78చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. గత 15 రోజుల నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉక్కపోతకు తట్టుకోలేక మండల ప్రజలు విలవిలలాడుతున్నారు. రోడ్లపైకి రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ప్రచండ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో జనాలు అధిక ఎండలకు ఇంట్లో ఉండలేక బయటకు రాలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్