వాసవి దేవాలయంలో వేడుకలు

56చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ కమిటీ అధ్యక్షుడు తోపాజి అనంతకృష్ణ ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. మహిళలు సామూహిక లలిత సహస్ర పారాయణం చదివారు. అనంతరం అమ్మవారికి మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్