కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే జయంతి

80చూసినవారు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే జయంతి
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జార్జి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్