మహాత్మ జ్యోతిబాపూలేకు ఎమ్మెల్యే ఘన నివాళి

85చూసినవారు
మహాత్మ జ్యోతిబాపూలేకు ఎమ్మెల్యే ఘన నివాళి
సదాశివపేట పట్టణంలో సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతి బాపూలే జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్