రేపు ఉత్తర నక్షత్ర వేడుకలు

75చూసినవారు
సంగారెడ్డిలోని శ్రీ నవరత్నాల దేవస్థానంలో ఈనెల 21వ తేదీన ఉత్తరా నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. ఉదయం 6 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, 8 గంటలకు పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రాత్రి 7 గంటలకు అష్టాదశ సోపాన మహా పడిపూజ కార్యక్రమం జరుగుతుందనిపేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్