గత ఎంపీలు సమస్యలు పట్టించుకోనందుకే పోటీ చేస్తున్నా

559చూసినవారు
గతంలో పోటీ చేసి గెలిచిన ఎంపీలు సమస్యలు పట్టించుకోనందునే జహీరాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నట్లు స్వతంత్ర అభ్యర్థి కోవూరి సత్యనారాయణ గౌడ్ అన్నారు. గురువారం నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. సమస్యను పట్టించుకోని నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. తనను గెలిపిస్తే పార్లమెంటు పరిధిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్