విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : అంజయ్య

55చూసినవారు
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : అంజయ్య
సదాశివపేట మండలం ఆరుర్ ప్రభుత్వ పాఠశాలను మండల విద్యాధికారి అంజయ్య మంగళవారం సందర్శించారు. పాఠశాలల్లోని పలురికార్డులను, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేసారు. అదేవిధంగా విద్యార్థులతో, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్