వైకుంఠపురంలో శ్రావణ నక్షత్ర వేడుకలు

50చూసినవారు
సంగారెడ్డి‌లోని శ్రీ వైకుంఠాపురం దేవాలయంలో శ్రవణా నక్షత్ర వేడుకలు గురువారం నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక కార్యక్రమాలను చేశారు. భక్తులు గోవిందా. గోవిందా అంటూ నామస్మరణ చేశారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్