మనియార్ పల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు

61చూసినవారు
మనియార్ పల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం మనియార్ పల్లి గ్రామంలో ఇటీవల కొందరు గ్రామస్థులు అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆ గ్రామంలో ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినారు. స్థానికులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు సోమవారం సాయంత్రం మండల పంచాయతీ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్