థాయిలాండ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ విజేతగా భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి నిలిచారు. ఫైనల్లో చైనాకు చెందిన చెన్ బోయాంగ్-లియూ యీపై 21-15, 21-15 తేడాతో గెలుపొందారు. దీంతో వరల్డ్ నంబర్ 1 ర్యాంకును తిరిగి పొందారు. వీరికి ఇది రెండో థాయిలాండ్ ఓపెన్ టైటిల్.