వంశీ క్షేమం..సెల్ఫీ వీడియోతో కలకలం

6899చూసినవారు
వంశీ క్షేమం..సెల్ఫీ వీడియోతో కలకలం
అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన ఇప్ప వంశీ క్షేమంగా ఉన్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు. బంధువులు, కుటుంబీకులు మోసం చేశారని పేర్కొంటూ.. చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో పోలీసులు విచారణ చేపట్టి అల్లాదుర్గం సమీపంలోని అటవీ ప్రాంతంలో వంశీని గుర్తించారు. దీంతో పోలీసులుకు గ్రామస్థులు, కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్