లింగుపల్లిలో ఉపాధి కూలీలకు మజ్జిక పంపిణీ

561చూసినవారు
లింగుపల్లిలో ఉపాధి కూలీలకు మజ్జిక పంపిణీ
దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు శుక్రవారం
బిజెపి నాయకులు మజ్జిక పంపిణీ చేశారు. బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జ్ కనకరాజు మండల్ సోషల్ మీడియా కన్వీనర్ శంకర్, మండల నాయకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్