చేగుంటలో వివాహిత ఆత్మహత్య

9696చూసినవారు
చేగుంటలో వివాహిత ఆత్మహత్య
చేగుంట మండల కేంద్రంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన వంగ మాధవి అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఓ ఉపాధ్యాయుడి మిస్సింగ్ కేసులో ఆమె భర్త సత్యనారాయణను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మాధవి ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్