ఒక్కసారిగా చెలరేగిన మంటలు

32195చూసినవారు
సిద్ధిపేట పాత బస్టాండ్ వద్ద మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ స్కూటీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రన్నింగ్ లో ఉండగా బ్యాటరీలో పొగ రావడంతో అప్రమత్తమైన వాహనదారుడు బైక్ దిగాడు. క్షణాల వ్యవధిలో మంటలు వ్యాప్తి చెంది వాహనం పాక్షికంగా దగ్ధమైంది. స్థానికులు మంటలను ఆర్పి వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్