హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలి: నీలం మధు

580చూసినవారు
అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలో శనివారం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఉచితంగా కరెంటు, ఇల్లు లేని వారికి 5 లక్షలు, బస్ ఛార్జ్ ఫ్రీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్