దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలి: సీపీఐ(ఎంఎల్)

54చూసినవారు
భాజపాను ఎన్నికల్లో ఓడించి దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి చింత భువనేశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో సీపీఐ(ఎంఎల్) న్యూడె మోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపాను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్