కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం అన్నప్రసాదం వితరణ

81చూసినవారు
కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం అన్నప్రసాదం వితరణ
కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం అన్నప్రసాదం వితరణ చేయడం గొప్ప కార్యక్రమమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కొనియాడారు. బుధవారం సిద్దిపేటలో కేదార్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని పేర్కొన్నారు. వచ్చే నెల 3 నుంచి సరకులతో కూడిన లారీని సిద్దిపేట నుంచి తరలిస్తామని సేవా సమితి అధ్యక్షుడు చీకోటి మధుసూదన్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్