ఆలయాల వద్ద పటిష్టమైన బందోబస్తు

50చూసినవారు
ఆలయాల వద్ద పటిష్టమైన బందోబస్తు
శ్రీరామ నవమి సందర్భంగా సిద్దిపేటలోని రామాలయాన్ని బుధవారం అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి సందర్శించారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయానికి దర్శనానికి వచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటించాలన్నారు. శ్రీసీతారాముల కల్యాణం జరుగుతున్న ఆలయాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్