పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి, దేశ భద్రతే బీజేపీ లక్ష్యము

586చూసినవారు
పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి, దేశ భద్రతే బీజేపీ లక్ష్యము
పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి, దేశ భద్రతే బీజేపీ లక్ష్యమని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ అన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసం బుధవారం సిద్దిపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు కేంద్రం అమలు చేసిన పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్