వేములవాడ: గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలు.. ఇబ్బందుల్లో ప్రజలు

81చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి రోజు కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు. ఇప్పటికైన మున్సిపల్ సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తల్లి దండ్రులు చిన్నారులను ఒంటరిగా స్కూల్, షాప్స్ కు పంపాలంటే జంకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్