కొత్త రేషన్ కార్డుల మంజూరుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

33436చూసినవారు
కొత్త రేషన్ కార్డుల మంజూరుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
కొత్తగా రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతోందని.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ అన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్స్ అక్రమాలు చేస్తామంటే ఉపేక్షించేది లేదని.. తాట తీస్తామని హెచ్చరించారు. ఆగస్టు 15లోపు రైతులను ఒకేసారి రుణ విముక్తులను చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్