స్మృతి సెంచరీ.. భారత్ స్కోర్ 265

66చూసినవారు
స్మృతి సెంచరీ.. భారత్ స్కోర్ 265
సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 265 పరుగులు చేసింది. భరత బ్యాటర్లలో స్మృతి మందన్నా (117), దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ (31) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఆయబొంగ ఖాకా 3, మసాబాటా క్లాస్ 2, మ్లాబా, షాంగసే, డెర్క్సెన్ తలో వికెట్ తీశారు. సౌతాఫ్రికా లక్ష్యం 266 పరుగులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్