NMMSS స్కీమ్ ద్వారా విద్యార్థులు రూ.48 వేలు పొందొచ్చు

50చూసినవారు
NMMSS స్కీమ్ ద్వారా విద్యార్థులు రూ.48 వేలు పొందొచ్చు
విద్యార్థులు ఉచితంగానే రూ.48 వేలు పొందవచ్చు. నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ (NMMSS) స్కీమ్ ద్వారా ఏటా రూ.12 వేలు చొప్పున లభిస్తాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రాథమిక ఉన్నత, మున్సిపల్, ఎయిడెడ్‌ పాఠశాలలతో పాటు ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. విద్యార్థులు https://dsel.education.gov.in/scheme/nmmss వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్