భువనగిరి: మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

75చూసినవారు
భువనగిరిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో చోరీ జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు. తెల్లవారుజామున 5 గంటలకు ఇంట్లోకి దూరి గొలుసు లాక్కెళ్లాడని బుధవారం బాధితురాలు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్