చికిత్స పొందుతూ.. గుర్తుతెలియని వ్యక్తి మృతి

9424చూసినవారు
చికిత్స పొందుతూ.. గుర్తుతెలియని వ్యక్తి మృతి
భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడని మంగళవారం ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. మృతుడి వయసు సుమారుగా 55 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే 8712579973 కు సమాచారం అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్