పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలి

64చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలి
హుజూర్‌నగర్ పట్టణంలో‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని హుజూర్‌నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధి కుందూరు రఘు వీర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు రానున్నారని కాంగ్రెస్ కార్యకర్త తప్పకుండా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్