కోదాడ పరిధి లోని బాలాజీ నగ
ర్ లో పార్లమెంట్ ఎన్నికల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ల కమీషనింగ్
కోదాడ ఆర్డిఓ సిహెచ్ సూర్యనారాయణ పర్యవేక్షణ లో ఆదివారం నిర్వహించా
రు. ఈ సందర్భంగా కంట్రోల్, బ్యాలెట్ యూనిట్ లను సిబ్బంది తనిఖీ చేసి పోలింగ్ కు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లు సాయ గౌడ, ఆంజనేయులు, డిటీ లు అనీల్ కుమార్, ఆర్ఐలు, సెక్టార్ ఆఫీసర్ లు పాల్గొన్నారు.