కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎస్ఆర్కే మూర్తి

2595చూసినవారు
కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎస్ఆర్కే మూర్తి
కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా రాధాకృష్ణమూర్తి గెలుపొందారు. గురువారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో ఆయనకి 82 ఓట్లు రాగా ప్రత్యర్థి రాజన్నకు 23 ఓట్లు వచ్చాయి. 59 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణమూర్తి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరో పదవి గేమ్స్ సెక్రటరీగా హేమలత 18 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా దొడ్డ శ్రీధర్ 10 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్