అగ్నికి ఆహుతి అయిన గడ్డి వాము లు

79చూసినవారు
కోదాడ పట్టణం లోని 9వ వార్డ్ సాలార్ జంగ్ పేటలో ప్రమాద వశాత్తు నిప్పు అంటుకొని గడ్డి వాము లు శనివారం దగ్దం అయ్యాయి. మంటలు వ్యాప్తి చెందకుండా స్ధానిక కౌన్సిలర్ షేక్ మధార్ స్పందించారు. ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది తో పాటు , మున్సిపాలిటీ ట్యాంకర్ తో మంటలు ఆర్పి వేశారు. ఈ సందర్భంగా సహకరించిన వార్డు యువతకు కౌన్సిలర్ మదార్ కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్